సలాలాలోని ఓ క్లాస్రూమ్లో అగ్ని ప్రమాదం
- September 03, 2019
మస్కట్: ఓ క్లాస్ రూమ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, సకాలంలో ఫైర్ సిబ్బంది ఆ మంటల్ని ఆర్పివేశారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ పేర్కొంది. ఫైర్ ఫైటర్స్ సకాలంలో మంటల్ని ఆర్పివేశారనీ, ఓ ఎయిర్ కండిషనర్లో తలెత్తిన సాంకేతిక సమస్య ఈ అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. విలాయత్ సలాలాలోని స్కూల్లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







