సలాలాలోని ఓ క్లాస్రూమ్లో అగ్ని ప్రమాదం
- September 03, 2019
మస్కట్: ఓ క్లాస్ రూమ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, సకాలంలో ఫైర్ సిబ్బంది ఆ మంటల్ని ఆర్పివేశారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ పేర్కొంది. ఫైర్ ఫైటర్స్ సకాలంలో మంటల్ని ఆర్పివేశారనీ, ఓ ఎయిర్ కండిషనర్లో తలెత్తిన సాంకేతిక సమస్య ఈ అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. విలాయత్ సలాలాలోని స్కూల్లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







