దాసరిని కలిసిన రాంగోపాల్ వర్మ
- January 08, 2016
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును మరో దర్శకుడు రామ్గోపాల్ వర్మ కలిశారు. దాసరి తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఫొటోలను పోస్ట్ చేశారు. కిల్లింగ్ వీరప్పన్ దర్శకుడు వర్మ తనను కలిసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 7న విడుదలైన చిత్రాన్ని తానూ వీక్షించినట్లు తెలిపారు. స్మగ్లర్ వీరప్పన్ జీవితచరిత్ర ఆధారంగా రామ్గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







