కొత్త ఉమ్రా సీజన్‌: సౌదీ చేరుకున్న తొలి యాత్రికుల బ్యాచ్‌

- September 03, 2019 , by Maagulf
కొత్త ఉమ్రా సీజన్‌: సౌదీ చేరుకున్న తొలి యాత్రికుల బ్యాచ్‌

జెద్దా: ఉమ్రా కోసం విదేశాల నుంచి వచ్చిన తొలి యాత్రికుల బ్యాచ్‌కి సౌదీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ మేజర్‌ జనరల్‌ సులైమాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ యహ్యా స్వాగతం పలికారు. జెడ్డాలోని కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద యాత్రీకులకు ఘనస్వాగతం లభించింది. ఈ ఏడాది ఉమ్రా సీజన్‌ కోసం మొత్తం 10 మిలియన్‌ మందికి వీసాలు జారీ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ హజ్‌ అండ్‌ ఉమ్రా గత నెలలో ప్రకటించినట్లు అధికారిక యంత్రాంగం చెబుతోంది. 2030 నాటికి ఉమ్రా వీసాలను 30 మిలియన్ల వరకు జారీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com