కొత్త రికార్డ్: కింగ్ ఫహాద్ కాజ్ వే మీదుగా 3 మిలియన్ల మంది
- September 04, 2019బహ్రెయిన్: కింగ్ ఫహాద్ కాజ్ వే మీదుగా ఆగస్ట్లో సుమారు 3 మిలియన్ల మంది ప్రయాణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1986లో ఈ లింక్ ప్రారంభం కాగా, అప్పటినుంచి ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద రికార్డ్. మొత్తం 2,918,993 మంది మంది ఈ కాజ్ వే మీద నుంచి ప్రయాణించారు. 25 కిలోమీటర్ల మేర వున్న ఈ కాజ్వే బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియాలను కలుపుతుంది. ప్రతి రోజూ సుమారు 94,000 మంది ఈ కాజ్ వే మీదుగా & రపయాణిస్తుంటారు. ఆగస్ట్ 3న అత్యధికంగా 117,542 మంది కాజ్ వే మీద ఇరువైపులా & రపయాణించారు. అత్యల్పంగా ఆగస్ట్ 11న 57,600 మంది ఈ కాజ్వేపై ప్రయాణించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ కాజ్ వేపై రికార్డ్ జులై 2018లో నమోదైన 2,821,640.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు