యూఏఈలో కొత్త రాడార్ ప్రారంభం: 400 దిర్హామ్ల జరీమానా ప్రకటన
- September 05, 2019
షార్జా పోలీసులు కొత్త రాడార్ని ఎమిరేట్లో ప్రారంభించారు. బస్సులు మరియు ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేన్లలో వాహనాలు నడిపే మోటరిస్టుల్ని పట్టుకునేందు కోసం ఈ న్యూ రాడార్ని వినియోగించనున్నారు. రాడార్ కంటికి చిక్కితే 400 దిర్హామ్ల జరీమానా చెల్లించాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







