అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి
- September 06, 2019
మస్కట్: ఘలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ వెల్డింగ్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. గ్యాస్ ఎమిషన్స్ కారణంగా సఫోకేషన్కి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని పిఎసిడిఎ వివరించింది. విషపూరితమైన వాయువుల కారణంగా అత్యంత జాగ్రత్తగా పరిస్థితిని డీల్ చేయాల్సి వచ్చిందనీ, ఓ ట్యాంక్ని రిపెయిర్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని విలాయత్ ఆఫ్ బౌషర్లోని ఘలా ప్రాంతంలోగల ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగిందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







