అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి
- September 06, 2019
మస్కట్: ఘలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ వెల్డింగ్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. గ్యాస్ ఎమిషన్స్ కారణంగా సఫోకేషన్కి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని పిఎసిడిఎ వివరించింది. విషపూరితమైన వాయువుల కారణంగా అత్యంత జాగ్రత్తగా పరిస్థితిని డీల్ చేయాల్సి వచ్చిందనీ, ఓ ట్యాంక్ని రిపెయిర్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని విలాయత్ ఆఫ్ బౌషర్లోని ఘలా ప్రాంతంలోగల ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగిందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







