దుబాయ్ లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
- September 07, 2019
దుబాయ్:బాధ్రపద మాసం శుద్ద చవితి నాడు ప్రథమ పూజ్యుడైన వినాయకుని చవితి వేడుకలను సోమవారం జెబెల్ అలీ లోని 'బు హలీబా' వర్కర్స్ క్యాంపు లో ఘనంగా ప్రారంభించారు.క్యాంపు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణ నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ వర్కర్స్ క్యాంపు లో మన తెలుగు రాష్ట్రాలకు సంభందించిన కార్మికులు ఎక్కువగా నివసిస్తున్నారు.ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.ఏర్పాటుచేసిన గణనాధుని ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకర్షించింది.
గత 6 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.గత శుక్రవారం చివరిరోజున యూ.ఏ.ఈ లోని పలు ప్రాతాలనుంచి 5000 మంది పైగా భక్తులు దర్శించుకున్నారు మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సాయంత్రం నిమర్జనంలో 100 మంది పైగా కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?