భారత ప్రధాని నుంచి అరుదైన బహుమతి
- September 11, 2019బహ్రెయిన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మనామాలోని శ్రీకృష్ణ టెంపుల్ కోసం అరుదైన బహుమతిని పంపించారు. లార్డ్ శ్రీనాథ్జీ పెయింటింగ్ అది. కాటన్ ఫ్యాబ్రిక్, సిల్క్ థ్రెడ్తో దీన్ని రూపొందించారు. సదరన్ రాజస్థాన్, నార్తరన్ గుజరాత్కి చెందిన ఫోక్ కమ్యూనిటీస్ని ప్రతిబింబిస్తుంది ఈ పెయింటింగ్. తట్టయ్ హిందూ కమ్యూనిటీ (టిహెచ్సి) ఛైర్మన్ సుషీల్ ములిజిమాల్ ఈ పెయింటింగ్ విషయాన్ని వెల్లడించారు. టెంపుల్లో ఈ అరుదైన బహుమతిని ప్రదర్శనకు వుంచుతామని తెలిపారాయన. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు సుషీల్ ములిజిమాల్.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ