భారత వలసదారుడ్ని కలిసిన షేక్ మొహమ్మద్
- September 11, 2019యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఓ భారతీయ వలసదారుడ్ని కలిశారు. ఆ భారతీయ వ్యక్తి పేరు దివ్యాంక్ టురాకియా. యాడ్ టెక్ కంపెనీ ఫౌండర్ మరియు సీఈఓ అయిన దివ్యాంక్, తన సంస్థను 3.3 బిలియన్ దిర్హామ్లకు విక్రయించారు. ఈ నేపథ్యంలో షేక్ మొహ్మద్, దివ్యాంక్ని కలిశారు. దుబాయ్, మిడిల్ ఈస్ట్లో సిలికాన్ వ్యాలీగా మారుతోందని చెప్పారు. ఇటీవలి కాలంలో దుబాయ్ ఈ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, మల్టీ బిలియన్ టెక్ డీల్స్, దుబాయ్ ఇమేజ్ని మరింత పెంచుతున్నాయని అన్నారాయన. దుబాయ్ ముందు ముందు మరింతగా టెక్ విభాగంలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్