భారత వలసదారుడ్ని కలిసిన షేక్ మొహమ్మద్
- September 11, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఓ భారతీయ వలసదారుడ్ని కలిశారు. ఆ భారతీయ వ్యక్తి పేరు దివ్యాంక్ టురాకియా. యాడ్ టెక్ కంపెనీ ఫౌండర్ మరియు సీఈఓ అయిన దివ్యాంక్, తన సంస్థను 3.3 బిలియన్ దిర్హామ్లకు విక్రయించారు. ఈ నేపథ్యంలో షేక్ మొహ్మద్, దివ్యాంక్ని కలిశారు. దుబాయ్, మిడిల్ ఈస్ట్లో సిలికాన్ వ్యాలీగా మారుతోందని చెప్పారు. ఇటీవలి కాలంలో దుబాయ్ ఈ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, మల్టీ బిలియన్ టెక్ డీల్స్, దుబాయ్ ఇమేజ్ని మరింత పెంచుతున్నాయని అన్నారాయన. దుబాయ్ ముందు ముందు మరింతగా టెక్ విభాగంలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







