భారత వలసదారుడ్ని కలిసిన షేక్ మొహమ్మద్
- September 11, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఓ భారతీయ వలసదారుడ్ని కలిశారు. ఆ భారతీయ వ్యక్తి పేరు దివ్యాంక్ టురాకియా. యాడ్ టెక్ కంపెనీ ఫౌండర్ మరియు సీఈఓ అయిన దివ్యాంక్, తన సంస్థను 3.3 బిలియన్ దిర్హామ్లకు విక్రయించారు. ఈ నేపథ్యంలో షేక్ మొహ్మద్, దివ్యాంక్ని కలిశారు. దుబాయ్, మిడిల్ ఈస్ట్లో సిలికాన్ వ్యాలీగా మారుతోందని చెప్పారు. ఇటీవలి కాలంలో దుబాయ్ ఈ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, మల్టీ బిలియన్ టెక్ డీల్స్, దుబాయ్ ఇమేజ్ని మరింత పెంచుతున్నాయని అన్నారాయన. దుబాయ్ ముందు ముందు మరింతగా టెక్ విభాగంలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







