భారతీయులకు ఒమాన్ అందిస్తున్న అరుదైన బహుమతి
- September 12, 2019అటెంషన్! అటెంషన్! భారతీయులకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు 25 రోజుల పెయిడ్ యాత్రను అందిస్తోంది ఒమాన్ లోని భరత రాయబార కార్యాలయం. మరింకెందుకు ఆలస్యం ఆ వివరాలేంటో చూసేయండి.
ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయం మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోటీ 'Know India' ప్రోగ్రామ్. ఇందులో భాగంగా భారతీయ పౌరులు మరియు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఇండియా ను ప్రతిబింబిస్తూ లోగో ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు అన్ని ఖర్చులు ఎంబసీ భరించి 25 రోజుల యాత్రను బహుమతిగా అందిస్తుంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ నిబంధన ప్రకారం మీరు తయారుచేసే లోగో ప్రొఫెషనల్ గా ఉండాలని మర్చిపోకండి. ఈ పోటీ ప్రవేశానికి చివరి తేదీ 15 అక్టోబర్ 2019 మరియు ఎంట్రీలను [email protected] కు మెయిల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..