భారతీయులకు ఒమాన్ అందిస్తున్న అరుదైన బహుమతి
- September 12, 2019
అటెంషన్! అటెంషన్! భారతీయులకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు 25 రోజుల పెయిడ్ యాత్రను అందిస్తోంది ఒమాన్ లోని భరత రాయబార కార్యాలయం. మరింకెందుకు ఆలస్యం ఆ వివరాలేంటో చూసేయండి.
ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయం మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న పోటీ 'Know India' ప్రోగ్రామ్. ఇందులో భాగంగా భారతీయ పౌరులు మరియు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఇండియా ను ప్రతిబింబిస్తూ లోగో ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు తమ స్వస్థలానికి వెళ్లేందుకు అన్ని ఖర్చులు ఎంబసీ భరించి 25 రోజుల యాత్రను బహుమతిగా అందిస్తుంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ నిబంధన ప్రకారం మీరు తయారుచేసే లోగో ప్రొఫెషనల్ గా ఉండాలని మర్చిపోకండి. ఈ పోటీ ప్రవేశానికి చివరి తేదీ 15 అక్టోబర్ 2019 మరియు ఎంట్రీలను [email protected] కు మెయిల్ చేయవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు