మునిగిపోతున్న వలసదారుల్ని కాపాడిన మత్స్యకారులు
- September 12, 2019మస్కట్: ఒమనీ మత్స్యకారులు, ఏడుగురు వలసదారుల్ని కాపాడారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని కోస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వలసదారులు ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందనీ, వారిని మత్స్యకారులు తమ బోట్ల సాయంతో రక్షించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై లీగల్ ప్రొసీడింగ్స్ నిమిత్తం సంబంధిత అథారిటీస్ చర్యలు చేపట్టాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్