మునిగిపోతున్న వలసదారుల్ని కాపాడిన మత్స్యకారులు
- September 12, 2019
మస్కట్: ఒమనీ మత్స్యకారులు, ఏడుగురు వలసదారుల్ని కాపాడారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని కోస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వలసదారులు ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందనీ, వారిని మత్స్యకారులు తమ బోట్ల సాయంతో రక్షించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై లీగల్ ప్రొసీడింగ్స్ నిమిత్తం సంబంధిత అథారిటీస్ చర్యలు చేపట్టాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







