ప్రభుత్వ డేటా చోరీ: వలసదారుడికి 1 మిలియన్ దిర్హామ్ జరీమానా
- September 13, 2019యూఏఈ: ప్రభుత్వ బిజినెస్ ఫెసిలిటీ నుంచి కాన్ఫిడెన్షియల్ డేటాని దొంగిలించాడన్న ఆరోపణల నేపథ్యంలో పబ్లిక్ ఎంప్లాయీ ఒకరికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడికి 1 మిలియన్ దిర్హామ్ల జరీమానా కూడా విధించడం జరిగింది. జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని డిపోర్టేషన్ చేయనున్నారు. నిందితుడు యూరోపియన్ వలసదారుడిగా పేర్కొన్నారు అధికారులు. విలువైన సమాచారాన్ని కంప్యూటర్ నుంచి తస్కరించి, దాన్ని ఇ-మెయిల్ రూపంలో తన సన్నిహితులకు పంపినట్లు విచారణలో అధికారులు నిర్ధారించారు. తొలుత అంతర్గత విచారణ అనంతరం, నిందితుడ్ని పోలీసులకు అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ