సౌదీ - ఇరాక్ బోర్డర్ క్రాసింగ్: కమర్షియల్ ఆపరేషన్ అక్టోబర్లో ప్రారంభం
- September 13, 2019
రియాద్: అరార్ బోర్డర్ వద్ద కమర్షియల్ ఆపరేషన్ అక్టోబర్ 15 నుంచి ట్రయల్ బేసిస్లో ప్రారంభం కానున్నాయి. సౌదీ అరేబియా మధ్య క్రాసింగ్ కోసం ఈ బోర్డర్ని రూపొందించడం జరిగింది. ఇరాక్లోని సౌదీ రాయబారి అబ్దుల్ అజీజ్ అల్ షమ్మారి చెప్పారు. అల్ షమ్మారితోపాటు సౌదీలోని ఇరాక్ రాయబారి అల్ జనాబి ఈ బోర్డర్ని పరిశీలించారు. హజ్ మరియు ఉమ్రా ఫిలిగ్రిమ్స్ కూడా వినియోగించుకునేలా ఈ బోర్డర్లో ఏర్పాట్లు చేశారు. సౌదీ అరేబియా - ఇరాక్ మధ్య ఏర్పడ్డ కొన్ని సమస్యల కారణంగా 1990లో ఈ బోర్డర్ని మూసివేశారు. ఇరాకీ బోర్డర్కి 70 కిలోమీటర్ల దూరంలో అరార్ టౌన్ వుంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు