సౌదీ - ఇరాక్ బోర్డర్ క్రాసింగ్: కమర్షియల్ ఆపరేషన్ అక్టోబర్లో ప్రారంభం
- September 13, 2019
రియాద్: అరార్ బోర్డర్ వద్ద కమర్షియల్ ఆపరేషన్ అక్టోబర్ 15 నుంచి ట్రయల్ బేసిస్లో ప్రారంభం కానున్నాయి. సౌదీ అరేబియా మధ్య క్రాసింగ్ కోసం ఈ బోర్డర్ని రూపొందించడం జరిగింది. ఇరాక్లోని సౌదీ రాయబారి అబ్దుల్ అజీజ్ అల్ షమ్మారి చెప్పారు. అల్ షమ్మారితోపాటు సౌదీలోని ఇరాక్ రాయబారి అల్ జనాబి ఈ బోర్డర్ని పరిశీలించారు. హజ్ మరియు ఉమ్రా ఫిలిగ్రిమ్స్ కూడా వినియోగించుకునేలా ఈ బోర్డర్లో ఏర్పాట్లు చేశారు. సౌదీ అరేబియా - ఇరాక్ మధ్య ఏర్పడ్డ కొన్ని సమస్యల కారణంగా 1990లో ఈ బోర్డర్ని మూసివేశారు. ఇరాకీ బోర్డర్కి 70 కిలోమీటర్ల దూరంలో అరార్ టౌన్ వుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







