కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్రం జేఐఎఫ్‌ఎఫ్‌ అవార్డు కైవసం..

- January 09, 2016 , by Maagulf
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్రం జేఐఎఫ్‌ఎఫ్‌ అవార్డు కైవసం..

చంద్రు దర్శకత్వంలో సుధీర్‌ బాబు, నందిత జంటగా నటించిన చిత్రం కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. ఈ సినిమాకి జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నుంచి ఉత్తమ రొమాంటిక్‌ చిత్ర అవార్డు లభించింది. దీనికి గానూ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కథానాయకుడు సుధీర్‌ బాబు ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దాసరికి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com