టీడీఎఫ్ వార్షికోత్సవానికి కేసీఆర్కు ఆహ్వానం
- September 16, 2019
హైదరాబాద్: అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ప్రతినిధులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. అమెరికాలో నిర్వహించే టీడీఎఫ్ 20వ వార్షికోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. టీడీఎఫ్ అధ్యక్షురాలు కవిత చల్లా, ఉపాధ్యక్షుడు రవి పల్లా, జయేందర్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారితో టీడీఎఫ్ కార్యకలాపాలపై చర్చించారు. వేదిక 20వ వార్షిఖోత్సవo నవంబరు 8 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







