టీడీఎఫ్‌ వార్షికోత్సవానికి కేసీఆర్‌కు ఆహ్వానం

- September 16, 2019 , by Maagulf
టీడీఎఫ్‌ వార్షికోత్సవానికి కేసీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్: అమెరికాలోని తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) ప్రతినిధులు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అమెరికాలో నిర్వహించే టీడీఎఫ్‌ 20వ వార్షికోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. టీడీఎఫ్‌ అధ్యక్షురాలు కవిత చల్లా, ఉపాధ్యక్షుడు రవి పల్లా, జయేందర్‌ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారితో టీడీఎఫ్‌ కార్యకలాపాలపై చర్చించారు. వేదిక 20వ వార్షిఖోత్సవo నవంబరు 8 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com