టీడీఎఫ్ వార్షికోత్సవానికి కేసీఆర్కు ఆహ్వానం
- September 16, 2019హైదరాబాద్: అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ప్రతినిధులు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. అమెరికాలో నిర్వహించే టీడీఎఫ్ 20వ వార్షికోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. టీడీఎఫ్ అధ్యక్షురాలు కవిత చల్లా, ఉపాధ్యక్షుడు రవి పల్లా, జయేందర్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారితో టీడీఎఫ్ కార్యకలాపాలపై చర్చించారు. వేదిక 20వ వార్షిఖోత్సవo నవంబరు 8 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్