ఉపరాష్ట్రపతితో గవర్నర్ తమిళసై భేటీ
- September 16, 2019ఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సోమవారం ఢిల్లీలో ఉప రాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ ఈ నెల 8న బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రిని కూడా గవర్నర్ కలిసే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి