యూఏఈ వెదర్‌: తగ్గనున్న విజిబిలిటీ, పెరగనున్న ఉష్ణోగ్రతలు

- September 18, 2019 , by Maagulf
యూఏఈ వెదర్‌: తగ్గనున్న విజిబిలిటీ, పెరగనున్న ఉష్ణోగ్రతలు

యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవచ్చు. దుబాయ్‌లో ఉష్ణోగ్రత అత్యధికంగా 39 డిగ్రీలు వుండొచ్చనీ, అత్యల్పం 30 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం వుందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ కోస్టల్‌ ఏరియాస్‌లో 70 నుంచి 90 శాతం వరకు వుంటుంది. ఇంటీరియర్‌ రీజియన్స్‌లో 65 నుంచి 85 శాతం వరకు నమోదు కావొచ్చు. మౌంటెయిన్స్‌లో ఇది 50 నుంచి 70 శాతం వుంటుంది. గాలుల వేగం గంటకు 36 కిలోమీటర్లుగా వుండి, డస్ట్‌ బ్లో అయ్యేందుకు ఆస్కారమేర్పడుతుంది. కాగా, విజిబిలిటీ 1000 మీటర్లకంటే తక్కువగా వుంటుంది గనుక, వాహనదారులు అప్రమత్తంగా వుండాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com