యూఏఈ వెదర్: తగ్గనున్న విజిబిలిటీ, పెరగనున్న ఉష్ణోగ్రతలు
- September 18, 2019యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవచ్చు. దుబాయ్లో ఉష్ణోగ్రత అత్యధికంగా 39 డిగ్రీలు వుండొచ్చనీ, అత్యల్పం 30 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ కోస్టల్ ఏరియాస్లో 70 నుంచి 90 శాతం వరకు వుంటుంది. ఇంటీరియర్ రీజియన్స్లో 65 నుంచి 85 శాతం వరకు నమోదు కావొచ్చు. మౌంటెయిన్స్లో ఇది 50 నుంచి 70 శాతం వుంటుంది. గాలుల వేగం గంటకు 36 కిలోమీటర్లుగా వుండి, డస్ట్ బ్లో అయ్యేందుకు ఆస్కారమేర్పడుతుంది. కాగా, విజిబిలిటీ 1000 మీటర్లకంటే తక్కువగా వుంటుంది గనుక, వాహనదారులు అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు