ఈ ఉల్లంఘనకు 1000 దిర్హామ్ ల జరీమానా: యూఏఈ పోలీస్ హెచ్చరిక
- September 18, 2019
షార్జా పోలీస్, ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో రెడ్లైట్ పడిన తర్వాత ఓ వాహనదారుడు తన వాహనాన్ని అదుపు చేయలేక, మరో వాహనాన్ని ఢీకొన్నట్లు కన్పిస్తోంది. ఈ తరహా ఉల్లంఘనకు 1,000 దిర్హామ్ల జరీమానా 12 ట్రాఫిక్ పాయింట్స్ జరీమానాగా విధిస్తారు. వాహనాన్ని 30 రోజులపాటు ఇంపౌండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి ఉల్లంఘనలు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారతాయని పోలీసులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బేవరా భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!









