అగ్ని ప్రమాదం: ఏడుగుర్ని రక్షించిన అధికారులు
- September 18, 2019కువైట్: మసాయెల్ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి ఏడుగుర్ని సురక్షితంగా అధికారులు బయటకు తీసుకొచ్చారు. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ - పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. రెండు ఫైర్ ఫైటింగ్ టీమ్స్, సంఘటన గురించి తెలిసిన వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నట్లు అధికారులు వివరించారు. పరిస్థితిని అత్యంత వేగంగా అంచనా వేసి, మంటల్లో చిక్కుకున్న ఏడుగుర్ని ఎలాంటి ప్రమాదం లేకుండా బయటకు తీసుకొచ్చారు. ఎవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ