అగ్ని ప్రమాదం: ఏడుగుర్ని రక్షించిన అధికారులు
- September 18, 2019కువైట్: మసాయెల్ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి ఏడుగుర్ని సురక్షితంగా అధికారులు బయటకు తీసుకొచ్చారు. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ - పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. రెండు ఫైర్ ఫైటింగ్ టీమ్స్, సంఘటన గురించి తెలిసిన వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నట్లు అధికారులు వివరించారు. పరిస్థితిని అత్యంత వేగంగా అంచనా వేసి, మంటల్లో చిక్కుకున్న ఏడుగుర్ని ఎలాంటి ప్రమాదం లేకుండా బయటకు తీసుకొచ్చారు. ఎవరికీ ఈ ఘటనలో ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన