ఇ-ఫ్రాడ్: ఏడుగురు వలసదారుల అరెస్ట్
- September 20, 2019
మస్కట్: ఏడుగురు వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు ఇ-ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశారు. సిటిజన్స్నీ, రెసిడెంట్స్నీ బ్యాంకు ఉద్యోగులుగా నమ్మించి నిందితులు ఫ్రాడ్కి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎంపిక చేసుకున్న వినియోగదారులకు మెసేజ్లు పంపి, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకోమని కోరుతున్నారనీ, ఈ క్రమంలో వారి నుంచి వివరాలు సేకరించి, వారి బ్యాంక్ అక్కౌంట్ల నుంచి డబ్బుల్ని నిందితులు తస్కరిస్తున్నారని వివరించారు రాయల్ ఒమన్ పోలీస్. నిందితులు ఈ నేరాలకు పాల్పడేందుకు పెద్దయెత్తున మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు పౌరులు, రెసిడెంట్స్కి సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







