పీడియాట్రిక్ పేషెంట్స్ కోసం మైక్రో స్కూల్
- September 20, 2019
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో మైక్రో స్కూల్ని ప్రారంభించారు హెల్త్ మినిస్టర్ ఫయీకా అల్ సలెహ్. చిల్డ్రన్స్ అంకాలజీ సెక్షన్ వార్డ్ 202, చిల్డ్రన్స్ వార్డ్ 31లో ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు. కింగ్డమ్లో న్యూ స్కూల్ ఇయర్ ప్రారంభంతోపాటే ఈ స్కూల్ ప్రారంభం కూడా జరిగింది. ఈ మైక్రో స్కూల్ ద్వారా ట్రీట్మెంట్ మరింత సులభతరమవుతుందని మినిస్టర్ చెప్పారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణమైన అల్ మబార్రా అల్ ఖలీఫా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్ పర్సన్ షేకా జెయిన్ బింట్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాకు ఈ సందర్భంగా మినిస్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







