పీడియాట్రిక్ పేషెంట్స్ కోసం మైక్రో స్కూల్
- September 20, 2019
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో మైక్రో స్కూల్ని ప్రారంభించారు హెల్త్ మినిస్టర్ ఫయీకా అల్ సలెహ్. చిల్డ్రన్స్ అంకాలజీ సెక్షన్ వార్డ్ 202, చిల్డ్రన్స్ వార్డ్ 31లో ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు. కింగ్డమ్లో న్యూ స్కూల్ ఇయర్ ప్రారంభంతోపాటే ఈ స్కూల్ ప్రారంభం కూడా జరిగింది. ఈ మైక్రో స్కూల్ ద్వారా ట్రీట్మెంట్ మరింత సులభతరమవుతుందని మినిస్టర్ చెప్పారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణమైన అల్ మబార్రా అల్ ఖలీఫా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్ పర్సన్ షేకా జెయిన్ బింట్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాకు ఈ సందర్భంగా మినిస్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!