పీడియాట్రిక్ పేషెంట్స్‌ కోసం మైక్రో స్కూల్‌

- September 20, 2019 , by Maagulf
పీడియాట్రిక్ పేషెంట్స్‌ కోసం మైక్రో స్కూల్‌

బహ్రెయిన్: సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌లో మైక్రో స్కూల్‌ని ప్రారంభించారు హెల్త్‌ మినిస్టర్‌ ఫయీకా అల్‌ సలెహ్‌. చిల్డ్రన్స్‌ అంకాలజీ సెక్షన్‌ వార్డ్‌ 202, చిల్డ్రన్స్‌ వార్డ్‌ 31లో ఈ స్కూల్‌ని ఏర్పాటు చేశారు. కింగ్‌డమ్‌లో న్యూ స్కూల్‌ ఇయర్‌ ప్రారంభంతోపాటే ఈ స్కూల్‌ ప్రారంభం కూడా జరిగింది. ఈ మైక్రో స్కూల్‌ ద్వారా ట్రీట్‌మెంట్‌ మరింత సులభతరమవుతుందని మినిస్టర్‌ చెప్పారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణమైన అల్‌ మబార్రా అల్‌ ఖలీఫా బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఛైర్‌ పర్సన్‌ షేకా జెయిన్‌ బింట్‌ ఖాలిద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ ఖలీఫాకు ఈ సందర్భంగా మినిస్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com