పీడియాట్రిక్ పేషెంట్స్ కోసం మైక్రో స్కూల్
- September 20, 2019బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో మైక్రో స్కూల్ని ప్రారంభించారు హెల్త్ మినిస్టర్ ఫయీకా అల్ సలెహ్. చిల్డ్రన్స్ అంకాలజీ సెక్షన్ వార్డ్ 202, చిల్డ్రన్స్ వార్డ్ 31లో ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు. కింగ్డమ్లో న్యూ స్కూల్ ఇయర్ ప్రారంభంతోపాటే ఈ స్కూల్ ప్రారంభం కూడా జరిగింది. ఈ మైక్రో స్కూల్ ద్వారా ట్రీట్మెంట్ మరింత సులభతరమవుతుందని మినిస్టర్ చెప్పారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణమైన అల్ మబార్రా అల్ ఖలీఫా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్ పర్సన్ షేకా జెయిన్ బింట్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాకు ఈ సందర్భంగా మినిస్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..