తాప్సీ వాళ్ళ ఫాక్టరీ
- May 16, 2015
గ్లామర్ తారగా తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో బిజీగా మారిపోయిన తాప్సీ కొత్తగా బిజినెస్ రంగంలోకి దిగింది. తన చెల్లి షాగున్, స్నేహితురాలు పరాహ్ పర్వరీష్తో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని ప్రారంభించింది. మా అందరికీ ఒకేరకమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉండడంతో ఈ వాణిజ్య సంస్థను అన్ని విధాలా ఆలోచించి ప్రారంభించామని చెబుతోంది. వెడ్డింగ్ ఫ్యాక్టరీ పేరుతో ప్రారంభమైన ఈ బిజినెస్లో తాప్సీనే అన్నీ తానై నిర్వహిస్తోంది. కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ను కూడా ప్రారంభించారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









