తాప్సీ వాళ్ళ ఫాక్టరీ
- May 16, 2015
గ్లామర్ తారగా తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో బిజీగా మారిపోయిన తాప్సీ కొత్తగా బిజినెస్ రంగంలోకి దిగింది. తన చెల్లి షాగున్, స్నేహితురాలు పరాహ్ పర్వరీష్తో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని ప్రారంభించింది. మా అందరికీ ఒకేరకమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉండడంతో ఈ వాణిజ్య సంస్థను అన్ని విధాలా ఆలోచించి ప్రారంభించామని చెబుతోంది. వెడ్డింగ్ ఫ్యాక్టరీ పేరుతో ప్రారంభమైన ఈ బిజినెస్లో తాప్సీనే అన్నీ తానై నిర్వహిస్తోంది. కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ను కూడా ప్రారంభించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









