తాప్సీ వాళ్ళ ఫాక్టరీ
- May 16, 2015
గ్లామర్ తారగా తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో బిజీగా మారిపోయిన తాప్సీ కొత్తగా బిజినెస్ రంగంలోకి దిగింది. తన చెల్లి షాగున్, స్నేహితురాలు పరాహ్ పర్వరీష్తో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని ప్రారంభించింది. మా అందరికీ ఒకేరకమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉండడంతో ఈ వాణిజ్య సంస్థను అన్ని విధాలా ఆలోచించి ప్రారంభించామని చెబుతోంది. వెడ్డింగ్ ఫ్యాక్టరీ పేరుతో ప్రారంభమైన ఈ బిజినెస్లో తాప్సీనే అన్నీ తానై నిర్వహిస్తోంది. కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ను కూడా ప్రారంభించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







