'రాక్షసుడికి' గెస్టవనున్న 'బాహుబలి' & 'కింగ్'
- May 16, 2015
సూర్య కథానాయకుడిగా వెంకటప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మాస్' సినిమా 'రాక్షసుడు' టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకిరానుంది. సూర్య సరసన నయనతార, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. స్టూడియోగ్రీన్ పతాకంపై కే.ఈ.జ్ఞానవేల్రాజా సమర్పిస్తున్న ఈ సినిమాను మేధా క్రియేషన్స్ అధినేతలు మిరియాల రాజాబాబు, మిరియాల రవీందర్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఈనెల 18న హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ ఆడియో కార్యక్రమానికి 'బాహుబలి' డైరెక్టర్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్లతో పాటు కింగ్ నాగార్జున హాజరుకానున్నారట. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







