మునిగిన బోటు.. ఓ వ్యక్తి గల్లంతు
- September 25, 2019
మస్కట్: ఓ వ్యక్తి దుక్మ్ సముద్రంలో గల్లంతయ్యారు. రెస్క్యూ టీమ్స్ ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాల్ని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు బోటులో వెళుతుండగా, ప్రమాదవశాత్తూ బోటు తిరగబడిందనీ, అందులో ఓ వ్యక్తి బయటపడగా మరో వ్యక్తి గల్లంతయినట్లు తమకు ఫిర్యాదు అందిందనీ, వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలోని దుక్మ్ పోర్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







