మునిగిన బోటు.. ఓ వ్యక్తి గల్లంతు
- September 25, 2019
మస్కట్: ఓ వ్యక్తి దుక్మ్ సముద్రంలో గల్లంతయ్యారు. రెస్క్యూ టీమ్స్ ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాల్ని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు బోటులో వెళుతుండగా, ప్రమాదవశాత్తూ బోటు తిరగబడిందనీ, అందులో ఓ వ్యక్తి బయటపడగా మరో వ్యక్తి గల్లంతయినట్లు తమకు ఫిర్యాదు అందిందనీ, వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలోని దుక్మ్ పోర్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







