మునిగిన బోటు.. ఓ వ్యక్తి గల్లంతు
- September 25, 2019
మస్కట్: ఓ వ్యక్తి దుక్మ్ సముద్రంలో గల్లంతయ్యారు. రెస్క్యూ టీమ్స్ ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాల్ని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు బోటులో వెళుతుండగా, ప్రమాదవశాత్తూ బోటు తిరగబడిందనీ, అందులో ఓ వ్యక్తి బయటపడగా మరో వ్యక్తి గల్లంతయినట్లు తమకు ఫిర్యాదు అందిందనీ, వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలోని దుక్మ్ పోర్ట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







