దుక్మ్ ప్రాంతానికి సేవల్ని పునరుద్ధరించిన మవసలాట్
- September 25, 2019
మస్కట్: మస్కట్ - దుక్మ్ ప్రాంతాల మధ్య బస్ సర్వీసుల్ని పునరుద్ధరించినట్లు మవసలాట్ ప్రకటించింది. అల్ వుస్తా మరియు సౌత్ అల్ షర్కియా మధ్య అన్ని ట్రిప్స్ షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నట్లు ఆన్లైన్ ద్వారా వెల్లడించింది మవసలాట్. కాగా, హికా సైక్లోన్ ప్రభావం కారణంగా, వుస్తా మరియు సౌత్ షర్కియాకి బస్ ట్రిప్లను రద్దు చేసే ఆలోచనలో వున్నట్లు మవసలాట్ ప్రకటించిన విషయం విదితమే. అయితే, సాధాసాధ్యాలను పరిశీలించాక, పరిస్థితుల్ని గమనించాక బస్ ట్రిప్లను పునరుద్ధరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







