దుక్మ్ ప్రాంతానికి సేవల్ని పునరుద్ధరించిన మవసలాట్
- September 25, 2019
మస్కట్: మస్కట్ - దుక్మ్ ప్రాంతాల మధ్య బస్ సర్వీసుల్ని పునరుద్ధరించినట్లు మవసలాట్ ప్రకటించింది. అల్ వుస్తా మరియు సౌత్ అల్ షర్కియా మధ్య అన్ని ట్రిప్స్ షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నట్లు ఆన్లైన్ ద్వారా వెల్లడించింది మవసలాట్. కాగా, హికా సైక్లోన్ ప్రభావం కారణంగా, వుస్తా మరియు సౌత్ షర్కియాకి బస్ ట్రిప్లను రద్దు చేసే ఆలోచనలో వున్నట్లు మవసలాట్ ప్రకటించిన విషయం విదితమే. అయితే, సాధాసాధ్యాలను పరిశీలించాక, పరిస్థితుల్ని గమనించాక బస్ ట్రిప్లను పునరుద్ధరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









