దుక్మ్ ప్రాంతానికి సేవల్ని పునరుద్ధరించిన మవసలాట్
- September 25, 2019
మస్కట్: మస్కట్ - దుక్మ్ ప్రాంతాల మధ్య బస్ సర్వీసుల్ని పునరుద్ధరించినట్లు మవసలాట్ ప్రకటించింది. అల్ వుస్తా మరియు సౌత్ అల్ షర్కియా మధ్య అన్ని ట్రిప్స్ షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నట్లు ఆన్లైన్ ద్వారా వెల్లడించింది మవసలాట్. కాగా, హికా సైక్లోన్ ప్రభావం కారణంగా, వుస్తా మరియు సౌత్ షర్కియాకి బస్ ట్రిప్లను రద్దు చేసే ఆలోచనలో వున్నట్లు మవసలాట్ ప్రకటించిన విషయం విదితమే. అయితే, సాధాసాధ్యాలను పరిశీలించాక, పరిస్థితుల్ని గమనించాక బస్ ట్రిప్లను పునరుద్ధరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







