కువైట్లో రెడ్ సిగ్నల్ ఉల్లంఘనులు రోజుకి 600 మంది
- September 26, 2019
కువైట్: ప్రతిరోజూ సుమారు 600 మంది మహిళలు, పురుషులు రెడ్ ట్రాఫిక్ సిగ్నల్ని జంప్ చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నారు. వీటిల్లో ప్రతి గంటకీ 25 సీరియస్ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ ప్లానింగ్ మరియు రీసెచ్చ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 2019లో (జనవరి నుంచి ఆగస్ట్ చివరి వరకు) మొత్తం 145,000 ట్రాఫిక్ ఉల్లంఘనల్ని రికార్డ్ చేసింది. వీటిల్లో మహిళా ఉల్లంఘనుల సంఖ్య 38,000గా వుంది. ఇన్డైరెక్ట్ ఉల్లంఘనలు 125,000 వరకు వున్నాయి. సుమారు 7.25 మిలియన్ దినార్స్ జరీమానాల రూపంలో ఉల్లంఘనులు చెల్లించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!