కువైట్లో రెడ్ సిగ్నల్ ఉల్లంఘనులు రోజుకి 600 మంది
- September 26, 2019
కువైట్: ప్రతిరోజూ సుమారు 600 మంది మహిళలు, పురుషులు రెడ్ ట్రాఫిక్ సిగ్నల్ని జంప్ చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నారు. వీటిల్లో ప్రతి గంటకీ 25 సీరియస్ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ ప్లానింగ్ మరియు రీసెచ్చ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 2019లో (జనవరి నుంచి ఆగస్ట్ చివరి వరకు) మొత్తం 145,000 ట్రాఫిక్ ఉల్లంఘనల్ని రికార్డ్ చేసింది. వీటిల్లో మహిళా ఉల్లంఘనుల సంఖ్య 38,000గా వుంది. ఇన్డైరెక్ట్ ఉల్లంఘనలు 125,000 వరకు వున్నాయి. సుమారు 7.25 మిలియన్ దినార్స్ జరీమానాల రూపంలో ఉల్లంఘనులు చెల్లించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







