కువైట్లో రెడ్ సిగ్నల్ ఉల్లంఘనులు రోజుకి 600 మంది
- September 26, 2019
కువైట్: ప్రతిరోజూ సుమారు 600 మంది మహిళలు, పురుషులు రెడ్ ట్రాఫిక్ సిగ్నల్ని జంప్ చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నారు. వీటిల్లో ప్రతి గంటకీ 25 సీరియస్ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ ప్లానింగ్ మరియు రీసెచ్చ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 2019లో (జనవరి నుంచి ఆగస్ట్ చివరి వరకు) మొత్తం 145,000 ట్రాఫిక్ ఉల్లంఘనల్ని రికార్డ్ చేసింది. వీటిల్లో మహిళా ఉల్లంఘనుల సంఖ్య 38,000గా వుంది. ఇన్డైరెక్ట్ ఉల్లంఘనలు 125,000 వరకు వున్నాయి. సుమారు 7.25 మిలియన్ దినార్స్ జరీమానాల రూపంలో ఉల్లంఘనులు చెల్లించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









