అల్ రయా అవార్డ్ని ప్రారంభించిన ఎంకెఎఫ్
- September 27, 2019
అబుదాబీ:అల్బార్రా అల్ఖలీఫా ఫౌండేషన్ (ఎంకెఎఫ్), అల్ రయా అవార్డ్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. స్టూడెంట్స్ని మోటివేట్ చేసేలా ఈ అవార్డ్ వుంటుందని ఎంకెఎఫ్ వెల్లడించింది. విద్యార్థులు తమ ఆలోచనలకి పదును పెట్టడం, తమదైన స్కిల్స్ని చూపించడంలో వారిని ప్రేరేపించేలా ఈ అవార్డ్ ఉపయోగపడ్తుందని ఎంకెఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ షేకా జైన్ బింట్ ఖాలిద్ అల్ ఖలీఫా చెప్పారు. అవార్డు పొందిన విజేత అబుదాబీలోని మస్దార్ సిటీలో ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. అబుదాబీ సస్టెయినబిలిటీ వీక్ (ఎడిఎస్డబ్ల్యు) వర్క్షాప్లు, సెషన్స్లో పాల్గొనేందుకు విజేతలకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







