అల్ రయా అవార్డ్ని ప్రారంభించిన ఎంకెఎఫ్
- September 27, 2019
అబుదాబీ:అల్బార్రా అల్ఖలీఫా ఫౌండేషన్ (ఎంకెఎఫ్), అల్ రయా అవార్డ్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. స్టూడెంట్స్ని మోటివేట్ చేసేలా ఈ అవార్డ్ వుంటుందని ఎంకెఎఫ్ వెల్లడించింది. విద్యార్థులు తమ ఆలోచనలకి పదును పెట్టడం, తమదైన స్కిల్స్ని చూపించడంలో వారిని ప్రేరేపించేలా ఈ అవార్డ్ ఉపయోగపడ్తుందని ఎంకెఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ షేకా జైన్ బింట్ ఖాలిద్ అల్ ఖలీఫా చెప్పారు. అవార్డు పొందిన విజేత అబుదాబీలోని మస్దార్ సిటీలో ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. అబుదాబీ సస్టెయినబిలిటీ వీక్ (ఎడిఎస్డబ్ల్యు) వర్క్షాప్లు, సెషన్స్లో పాల్గొనేందుకు విజేతలకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









