పాక్ కోసం యుద్ధ నౌక తయారుచేస్తున్న టర్కీ
- October 02, 2019
టర్కీ: గత ఏడాది కుదిరిన ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్కు అమ్మేందుకు టర్కీ ఒక యుద్ధ నౌక నిర్మాణాన్ని ప్రారంభించింది. పాక్కు అమ్మే యుద్ధ నౌకకు మిల్జెమ్ అనే పేరు పెట్టారు. ఈ యుద్ధనౌక నిర్మాణం ప్రారంభించిన సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పాల్గొన్నారు. టర్కీ నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌక వల్ల పాకిస్తాన్కు మంచి ప్రయోజనం చేకూరగలదని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నట్లు అక్కడి పత్రికలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పాకిస్తాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ జాఫర్ మహమూద్ అబ్బాసీ కూడా పాల్గొన్నారు. మిల్జెమ్ యుద్ధ నౌక పొడవు 99 మీటర్లు ఉంటుంది. 24,000 టన్నుల బరువును మోయగల సామర్ధ్యం ఉన్న ఈ యుద్ధనౌక గంటకు 29 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!