రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
- October 10, 2019యూఏఈ: అతి వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం ఇద్దర్ని బలిగొంది. అతి వేగం కారణంగా కారు ఓవర్ టర్న్ అవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రమాద ఘటనపై పోలీసులు వివరించారు. ఆపరేషన్స్ రూమ్ ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్ మరియు అంబులెన్సెస్ ప్రమాద స్థలికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి యూఏఈ జాతీయుడు కాగా, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఈ కారు ప్రమాదానికి గురైన వ్యక్తిని పాకిస్తానీ జాతీయుడిగా గుర్తించారు. 18 ఏళ్ళ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, 44 ఏళ్ళ వర్కర్, ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!