రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
- October 10, 2019
యూఏఈ: అతి వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం ఇద్దర్ని బలిగొంది. అతి వేగం కారణంగా కారు ఓవర్ టర్న్ అవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రమాద ఘటనపై పోలీసులు వివరించారు. ఆపరేషన్స్ రూమ్ ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్ మరియు అంబులెన్సెస్ ప్రమాద స్థలికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి యూఏఈ జాతీయుడు కాగా, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఈ కారు ప్రమాదానికి గురైన వ్యక్తిని పాకిస్తానీ జాతీయుడిగా గుర్తించారు. 18 ఏళ్ళ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, 44 ఏళ్ళ వర్కర్, ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







