మెడికల్ ఎర్రర్: బిజినెస్ విమెన్కి 40,000 కువైటీ దినార్స్ చెల్లించనున్న హెల్త్ మినిస్ట్రీ
- October 11, 2019
కువైట్: సర్జికల్ ఆపరేషన్ సందర్భంగా వైద్యులు, పేషెంట్ శరీరంలో నీడిల్ని మర్చిపోయిన ఘటనకు సంబంధించి బాధితురాలికి 50,000 కువైటీ దినార్స్ నస్టపరిహారాన్ని చెల్లించనుంది హెల్త్ మినిస్ట్రీ. బిజినెస్ విమెన్ అయిన ఓ మహిళ, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళగా, అమిరి హాస్పిటల్లో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే, శస్త్ర చికిత్స సమయంలో ఆమె కడుపులో నీడిల్ని వైద్యులు మర్చిపోయారు. అనంతరం ఆమె మరింత అస్వస్థతకు గురవగా, మరిన్ని సర్జరీలు ఆమెకు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని హెల్త్ మినిస్ట్రీని ఆదేశించింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







