మెడికల్ ఎర్రర్: బిజినెస్ విమెన్కి 40,000 కువైటీ దినార్స్ చెల్లించనున్న హెల్త్ మినిస్ట్రీ
- October 11, 2019
కువైట్: సర్జికల్ ఆపరేషన్ సందర్భంగా వైద్యులు, పేషెంట్ శరీరంలో నీడిల్ని మర్చిపోయిన ఘటనకు సంబంధించి బాధితురాలికి 50,000 కువైటీ దినార్స్ నస్టపరిహారాన్ని చెల్లించనుంది హెల్త్ మినిస్ట్రీ. బిజినెస్ విమెన్ అయిన ఓ మహిళ, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళగా, అమిరి హాస్పిటల్లో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే, శస్త్ర చికిత్స సమయంలో ఆమె కడుపులో నీడిల్ని వైద్యులు మర్చిపోయారు. అనంతరం ఆమె మరింత అస్వస్థతకు గురవగా, మరిన్ని సర్జరీలు ఆమెకు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని హెల్త్ మినిస్ట్రీని ఆదేశించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







