మెడికల్ ఎర్రర్: బిజినెస్ విమెన్కి 40,000 కువైటీ దినార్స్ చెల్లించనున్న హెల్త్ మినిస్ట్రీ
- October 11, 2019
కువైట్: సర్జికల్ ఆపరేషన్ సందర్భంగా వైద్యులు, పేషెంట్ శరీరంలో నీడిల్ని మర్చిపోయిన ఘటనకు సంబంధించి బాధితురాలికి 50,000 కువైటీ దినార్స్ నస్టపరిహారాన్ని చెల్లించనుంది హెల్త్ మినిస్ట్రీ. బిజినెస్ విమెన్ అయిన ఓ మహిళ, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళగా, అమిరి హాస్పిటల్లో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే, శస్త్ర చికిత్స సమయంలో ఆమె కడుపులో నీడిల్ని వైద్యులు మర్చిపోయారు. అనంతరం ఆమె మరింత అస్వస్థతకు గురవగా, మరిన్ని సర్జరీలు ఆమెకు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని హెల్త్ మినిస్ట్రీని ఆదేశించింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!