యూఏఈలో పర్యటించే భారత పర్యాటకులకు కాన్సులేట్ సూచన
- October 15, 2019
దుబాయ్: వివిధ కారణాలతో మెడికల్ ఎక్స్పెన్సెస్ చెల్లించలేక సమస్యలు ఎదుర్కొంటున్న భారత పర్యాటకులు / వలసదారులకు యూఏఈలోని ఇండియన్ కాన్సులేట్ స్పష్టమైన సూచన చేసింది. తమ దృష్టికి వచ్చిన కొన్ని కేసుల పరిష్కారం కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నామనీ, తమ తరఫున సహాయ సహకారాలు అందిస్తూనే వున్నామని ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది. అయితే, యూఏఈకి ప్రయాణించే భారతీయులు, అవసరమైన మేర ఇన్సూరెన్స్ కవర్ పొందాలనీ, మెడికల్ పర్పస్ కోసం ఖచ్చితంగా ఇన్స్సూరెన్స్ పొందాల్సిందేనని కాన్సులేట్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. యూఏఈలో పర్యటించాలన్నా, యూఏఈలో నివసించాలన్నా ఈ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని కాన్సులేట్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







