'APNRTS' సంస్థను సందర్శించిన యుఎస్ కౌన్సిల్ జనరల్

- October 17, 2019 , by Maagulf
'APNRTS' సంస్థను సందర్శించిన యుఎస్ కౌన్సిల్ జనరల్

అమరావతి:యునైటెడ్ స్టేట్స్ కౌన్సిల్ జనరల్ మిస్టర్ జోయెల్ రీఫ్మన్ తన బృందం తో కలసి  ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థను సందర్శించారు.
 ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి   సి.ఎం. జగన్మోహన రెడ్డి  ప్రవాసాంధ్రుల పట్ల ఉన్న విజన్ గురించి వివరిస్తూ సొసైటీ యొక్క సేవలు, కార్యకలాపాల గురించి  యుఎస్ కౌన్సిల్ జనరల్ జోయెల్ రీఫ్మన్కి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com