'APNRTS' సంస్థను సందర్శించిన యుఎస్ కౌన్సిల్ జనరల్
- October 17, 2019అమరావతి:యునైటెడ్ స్టేట్స్ కౌన్సిల్ జనరల్ మిస్టర్ జోయెల్ రీఫ్మన్ తన బృందం తో కలసి ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థను సందర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి సి.ఎం. జగన్మోహన రెడ్డి ప్రవాసాంధ్రుల పట్ల ఉన్న విజన్ గురించి వివరిస్తూ సొసైటీ యొక్క సేవలు, కార్యకలాపాల గురించి యుఎస్ కౌన్సిల్ జనరల్ జోయెల్ రీఫ్మన్కి వివరించారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!