'APNRTS' సంస్థను సందర్శించిన యుఎస్ కౌన్సిల్ జనరల్
- October 17, 2019
అమరావతి:యునైటెడ్ స్టేట్స్ కౌన్సిల్ జనరల్ మిస్టర్ జోయెల్ రీఫ్మన్ తన బృందం తో కలసి ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థను సందర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి సి.ఎం. జగన్మోహన రెడ్డి ప్రవాసాంధ్రుల పట్ల ఉన్న విజన్ గురించి వివరిస్తూ సొసైటీ యొక్క సేవలు, కార్యకలాపాల గురించి యుఎస్ కౌన్సిల్ జనరల్ జోయెల్ రీఫ్మన్కి వివరించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







