షార్జా:రక్తపు మడుగులో ఆసియా మహిళ
- October 18, 2019షార్జా పోలీసులు, 29 ఏళ్ళ పాకిస్తానీ మహిళ మృతి కేసుని పబ్లిక ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు. షార్జాలోని మువైలా ప్రాంతంలో పాకిస్తానీ మహిళ మృతి చెందారు. రక్తపు మడుగులో ఆమెను ఆమె ఇంట్లో కనుగొన్నారు పోలీసులు. అక్టోబర్ 10న ఈ ఘటన జరిగింది. మృతురాలితోపాటు, పాకిస్తాన్కే చెందిన మరికొందరు ఆ ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షార్ప్ నైఫ్తో ఆమె నరాల్ని కోసి వేసి వున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అటాప్సీ రిపోర్ట్లో ఆమె మరణానికి సంబంధించి పూర్తి కారణాలు తెలిసే అవకాశం వుంది. ఈ కేసులో ఆమెతోపాటు అదే ఇంట్లో వుంటోన్న ఇద్దరు పాకిస్తానీ వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!