ఎయిర్పోర్ట్లో ఫేక్ 100 ఫిల్స్ కాయిన్స్ స్వాధీనం
- October 18, 2019కువైట్: 100 ఫిల్స్ ఫేక్ కాయిన్స్ని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 2000 కువైటీ దినార్స్ వుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఓ ఆసియా దేశం నుంచి కార్గో ద్వారా ఈ ఫేక్ కాయిన్స్ దేశంలోకి వచ్చినట్లు అధికారులు వివరించారు. కువైట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి అని, ఫేక్ కాయిన్స్ని గుర్తించడం కష్టంగా మారిందనీ, వీటి మొత్తం బరువు 127 కేజీలు వుందని అధికారులు తెలిపారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ జమాల్ అల్ జలవి, కస్టమ్స్ అధికారుల్ని ఈ సందర్భంగా అభినందించారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..