అల్ అఖాల్ బస్ ప్రమాద బాధితుల్ని పరామర్శించిన మదీనా గవర్నర్
- October 18, 2019మదీనా: మదీనా గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్లా అజీజ్, కింగ్ ఫవాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న అల్ అఖాల్ బస్ ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. ఈ బస్సు ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులు త్వరితగతిన కోలుకోవాలని ప్రిన్స్ సౌద్ బిన్ ఖాలిద్ అల్ ఫైసల్ ఆకాంక్షించారు. పేషెంట్స్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారాయన. గాయపడ్డవారు త్వరగా కోలుకునేందుకు తగిన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు