అబుదాబీ టోల్: జరీమానాలపై 25 శాతం డిస్కౌంట్
- October 21, 2019
డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - అబుదాబీ, టోల్ గేట్స్ దగ్గర నమోదవుతున్న జరీమానాలపై 25 శాతం డిస్కౌంట్ని ప్రకటించింది. 30 రోజుల్లోగా చెల్లించేవారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛైర్మన్ షేక్ తాయెబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు డెసిషన్ని జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న టోల్గేట్స్కి సంబంధించి కొన్ని వెసులుబాట్లు రాబోతున్నాయనీ, జనవరి 1 వరకు ఎలాంటి ఛార్జీలూ వసూలు వాహనాలకి వసూలు చేయబడవనీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వున్న డైలీ క్యాప్ 16 దిర్హామ్స్కి అదనంగా, మంత్లీ లిమిట్ని ఇంట్రడ్యూస్ చేశారు. మోటరిస్ట్ తన తొలి వాహనానికి 200 దిర్హామ్లు చెల్లిస్తే సరిపోతుంది. రెండో వాహనానికి 150 దిర్హామ్లు, ప్రతి అదనపు వాహనానికి 100 దిర్హామ్లు చెల్లించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







