ఒమన్లోని కసబ్కి 146 కిలోమీటర్ల దూరంలో భూకంపం
- October 22, 2019
మస్కట్: సదరన్ ఇరాన్లో 5.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఒమన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.58 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ (ఎస్క్యుయు) సిస్మాలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం ఒమన్లోని ముసాందం ప్రాంతంలోగల ఖసబ్ ప్రాంతానికి 146 కిలోమీటర్ల దూరంలో వున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







