ఒమన్లోని కసబ్కి 146 కిలోమీటర్ల దూరంలో భూకంపం
- October 22, 2019
మస్కట్: సదరన్ ఇరాన్లో 5.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఒమన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.58 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ (ఎస్క్యుయు) సిస్మాలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం ఒమన్లోని ముసాందం ప్రాంతంలోగల ఖసబ్ ప్రాంతానికి 146 కిలోమీటర్ల దూరంలో వున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







