ఒమన్లోని కసబ్కి 146 కిలోమీటర్ల దూరంలో భూకంపం
- October 22, 2019మస్కట్: సదరన్ ఇరాన్లో 5.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ఒమన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.58 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ (ఎస్క్యుయు) సిస్మాలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం ఒమన్లోని ముసాందం ప్రాంతంలోగల ఖసబ్ ప్రాంతానికి 146 కిలోమీటర్ల దూరంలో వున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు