సీబ్ మార్కెట్లోని ఎలక్ట్రిసిటీ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
- October 25, 2019
మస్కట్: సీబ్ మార్కెట్లోని ఎలక్ట్రిసిటీ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్కి చెందిన ఫైర్ డిపార్ట్మెంట్ అత్యంత చాకచక్యంగా ఈ మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదనీ, ఈ విషయంలో ఫైర్ డిపార్ట్మెంట్ పని తీరు అద్భుతమని పిఎసిడిఎ వెల్లడించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని పిఎసిడిఎ తెలిపింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







