సీబ్ మార్కెట్లోని ఎలక్ట్రిసిటీ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
- October 25, 2019
మస్కట్: సీబ్ మార్కెట్లోని ఎలక్ట్రిసిటీ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్కి చెందిన ఫైర్ డిపార్ట్మెంట్ అత్యంత చాకచక్యంగా ఈ మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదనీ, ఈ విషయంలో ఫైర్ డిపార్ట్మెంట్ పని తీరు అద్భుతమని పిఎసిడిఎ వెల్లడించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని పిఎసిడిఎ తెలిపింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!