సీబ్ మార్కెట్లోని ఎలక్ట్రిసిటీ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
- October 25, 2019
మస్కట్: సీబ్ మార్కెట్లోని ఎలక్ట్రిసిటీ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్కి చెందిన ఫైర్ డిపార్ట్మెంట్ అత్యంత చాకచక్యంగా ఈ మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదనీ, ఈ విషయంలో ఫైర్ డిపార్ట్మెంట్ పని తీరు అద్భుతమని పిఎసిడిఎ వెల్లడించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని పిఎసిడిఎ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







