దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మొహమ్మద్
- October 25, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ అలాగే దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మక్తౌమ్, ట్విట్టర్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీ యూఏఈ ప్రజలు, ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు షేక్ మొహమ్మద్. వెలుగుల పండుగ అయిన దీపావళి అందరిలోనూ ఆనందోత్సాహాల వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. అక్టోబర్ 25న ధన్తేరాస్తో దీపావళి సంబరాలు మొదలవుతాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







