దుబాయ్:రోడ్డు ప్రమాదంలో 21 మందికి గాయాలు
- October 25, 2019
దుబాయ్:ఎమిరేట్స్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది గాయాలపాలయ్యారు. దుబాయ్ - షార్జా మధ్య ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా ఇండస్ట్రియల్ ఏరియాకి వర్కర్స్ని తీసుకెళుతుండగా బస్ ప్రమాదానికి గురయినట్లు అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డడారిలో ఆసియన్ కార్మికులు వున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో 16 మందికి స్వల్ప వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. మిగిలినవారికి అల్ కాసిమి హాస్పిటల్లో వైద్య చికిత్స అందుతోంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







