దుబాయ్:రోడ్డు ప్రమాదంలో 21 మందికి గాయాలు
- October 25, 2019దుబాయ్:ఎమిరేట్స్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది గాయాలపాలయ్యారు. దుబాయ్ - షార్జా మధ్య ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా ఇండస్ట్రియల్ ఏరియాకి వర్కర్స్ని తీసుకెళుతుండగా బస్ ప్రమాదానికి గురయినట్లు అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డడారిలో ఆసియన్ కార్మికులు వున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో 16 మందికి స్వల్ప వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. మిగిలినవారికి అల్ కాసిమి హాస్పిటల్లో వైద్య చికిత్స అందుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..