'BAPS'మందిర్ ఆధ్వర్యంలో దీపావళి మరియు హిందూ న్యూ ఇయర్ ఈవెంట్
- October 25, 2019అబుధాబి:బిఎపిఎస్ హిందూ మందిర్, దీపావళి అలాగే హిందూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని నవంబర్ 1న నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ వేడుకలు అబుధాబిలోని హిందూ మందిర్ వద్ద జరుగుతాయి. హిందూ ట్రెడిషన్స్, కల్చర్ని ప్రతిబింబించేలా ఇక్కడ వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దీపావళి మేళా - ఫన్ ఫెయిర్ని పిల్లల కోసం నిర్వహించనున్నారు. అబుధాబి బ్లడ్ బ్యాంక్తో సంయుక్తంగా ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. గత ఏడాది సెలబ్రేషన్స్లో 10,000 మందికి పైగా యూఏఈ రెసిడెంట్స్ పాల్గొన్నారు. ఈ ఏడాది అంతకు మించిన సంఖ్యలో సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం