'BAPS'మందిర్ ఆధ్వర్యంలో దీపావళి మరియు హిందూ న్యూ ఇయర్ ఈవెంట్
- October 25, 2019
అబుధాబి:బిఎపిఎస్ హిందూ మందిర్, దీపావళి అలాగే హిందూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని నవంబర్ 1న నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ వేడుకలు అబుధాబిలోని హిందూ మందిర్ వద్ద జరుగుతాయి. హిందూ ట్రెడిషన్స్, కల్చర్ని ప్రతిబింబించేలా ఇక్కడ వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దీపావళి మేళా - ఫన్ ఫెయిర్ని పిల్లల కోసం నిర్వహించనున్నారు. అబుధాబి బ్లడ్ బ్యాంక్తో సంయుక్తంగా ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. గత ఏడాది సెలబ్రేషన్స్లో 10,000 మందికి పైగా యూఏఈ రెసిడెంట్స్ పాల్గొన్నారు. ఈ ఏడాది అంతకు మించిన సంఖ్యలో సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

_1571986731.jpg)
_1571986749.jpg)
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







