శుక్రవారం షేక్ జాయెద్ రోడ్ పాక్షిక మూసివేత
- October 29, 2019
తొలిసారిగా దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్ రన్నింగ్ ట్రాక్గా మారబోతోంది. నవంబర్ 8 శుక్రవారం దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2019 కోసం దుబాయ్ రన్ 30 I 30 ని ఈ రోడ్డుపై నిర్వహిస్తున్నారు. 5 కిలోమీటర్లు అలాగే 10 కిలోమీటర్ల రన్లో ఎవరైనా పాల్గొనేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రెండు రూట్స్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ముగుస్తాయి.14 లేన్ల హైవేపై కొంత భాగంలో ప్రజలు రన్ చేయడానికి అనుమతిస్తున్నారు. 5 కిలోమీటర్ల రన్ అన్ని వయసులవారికీ వర్తిస్తుంది. స్ట్రాలర్లు, వీల్ఛెయిర్స్ కూడా పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్కి అందుబాటులో వుంచుతారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







