ఎస్ఐబిఎఫ్ 2019: షార్జాలో ప్రారంభమైన వరల్డ్ ఆఫ్ రిటన్ వర్డ్
- October 30, 2019
38వ ఎడిషన్ బుక్ ఫెయిర్ షార్జాలో ప్రారంభమయ్యింది. 81 దేశాలకు చెందిన 2,000 మంది పబ్లిషర్స్ ఈ ఈవెంట్లో తమ ఉత్పత్తుల్ని ప్రదర్శనకు వుంచారు. 68 అరబ్ ఆధర్స్ మొత్తంగా 173 ఆథర్స్ ఈ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో భాగం పంచుకుంటున్నారు. 987 యాక్టివిటీస్ ఈ కార్యక్రమంలో పొదుపర్చారు. సైంటిఫిక్, నాలెడ్జ్ అండ్ లిటరరీ థీమ్స్ ఇందులో భాగం. షార్జా బుక్ అథారిటీ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కద్ అల్ అమెరి మాట్లాడుతూ 'షార్జా వరల్డ్ బుక్ క్యాపిటల్' - ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్ థీమ్తో ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. 11 రోజులపాటు ఈ ఈవెంట్ కొనసాగుతుంది అని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







