ఎస్ఐబిఎఫ్ 2019: షార్జాలో ప్రారంభమైన వరల్డ్ ఆఫ్ రిటన్ వర్డ్
- October 30, 2019
38వ ఎడిషన్ బుక్ ఫెయిర్ షార్జాలో ప్రారంభమయ్యింది. 81 దేశాలకు చెందిన 2,000 మంది పబ్లిషర్స్ ఈ ఈవెంట్లో తమ ఉత్పత్తుల్ని ప్రదర్శనకు వుంచారు. 68 అరబ్ ఆధర్స్ మొత్తంగా 173 ఆథర్స్ ఈ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో భాగం పంచుకుంటున్నారు. 987 యాక్టివిటీస్ ఈ కార్యక్రమంలో పొదుపర్చారు. సైంటిఫిక్, నాలెడ్జ్ అండ్ లిటరరీ థీమ్స్ ఇందులో భాగం. షార్జా బుక్ అథారిటీ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కద్ అల్ అమెరి మాట్లాడుతూ 'షార్జా వరల్డ్ బుక్ క్యాపిటల్' - ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్ థీమ్తో ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. 11 రోజులపాటు ఈ ఈవెంట్ కొనసాగుతుంది అని తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..