ఎస్ఐబిఎఫ్ 2019: షార్జాలో ప్రారంభమైన వరల్డ్ ఆఫ్ రిటన్ వర్డ్
- October 30, 2019
38వ ఎడిషన్ బుక్ ఫెయిర్ షార్జాలో ప్రారంభమయ్యింది. 81 దేశాలకు చెందిన 2,000 మంది పబ్లిషర్స్ ఈ ఈవెంట్లో తమ ఉత్పత్తుల్ని ప్రదర్శనకు వుంచారు. 68 అరబ్ ఆధర్స్ మొత్తంగా 173 ఆథర్స్ ఈ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో భాగం పంచుకుంటున్నారు. 987 యాక్టివిటీస్ ఈ కార్యక్రమంలో పొదుపర్చారు. సైంటిఫిక్, నాలెడ్జ్ అండ్ లిటరరీ థీమ్స్ ఇందులో భాగం. షార్జా బుక్ అథారిటీ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కద్ అల్ అమెరి మాట్లాడుతూ 'షార్జా వరల్డ్ బుక్ క్యాపిటల్' - ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్ థీమ్తో ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. 11 రోజులపాటు ఈ ఈవెంట్ కొనసాగుతుంది అని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







