టీ20 వరల్డ్ కప్ అర్హత పోటీల్లో ముందడుగు వేసిన ఒమన్
- October 31, 2019మస్కట్: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకుంది ఒమన్. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో హాంగ్కాంగ్ని 12 పరుగుల తేడాతో ఓడించిన ఒమన్, ఈ అవకాశాన్ని దక్కించుకుంది. కాగా, రెండో ప్లే ఆఫ్లో ఆస్ట్రేలియాతో వచ్చే ఏడాది ఒమన్ తలపడబోతోంది. పాపువా న్యూ గినియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నాంబియా మరియు స్కాట్లాండ్ జట్లు ఒమన్తోపాటుగా వరల్డ్ టీ20 క్ల్వాలిఫైర్కి అర్హత సాధించాయి. ఈ ఆరు టీమ్లు శ్రీలంక అలాగే బంగ్లాదేశ్తో ప్రిలిమనరీ స్టేజ్లో జాయిన్ అవుతాయి. ఈ మొత్తం 8 జట్లలో నాలుగు జట్లు సూపర్ 12 స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతాయి.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA