టీ20 వరల్డ్ కప్ అర్హత పోటీల్లో ముందడుగు వేసిన ఒమన్
- October 31, 2019
మస్కట్: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకుంది ఒమన్. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో హాంగ్కాంగ్ని 12 పరుగుల తేడాతో ఓడించిన ఒమన్, ఈ అవకాశాన్ని దక్కించుకుంది. కాగా, రెండో ప్లే ఆఫ్లో ఆస్ట్రేలియాతో వచ్చే ఏడాది ఒమన్ తలపడబోతోంది. పాపువా న్యూ గినియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నాంబియా మరియు స్కాట్లాండ్ జట్లు ఒమన్తోపాటుగా వరల్డ్ టీ20 క్ల్వాలిఫైర్కి అర్హత సాధించాయి. ఈ ఆరు టీమ్లు శ్రీలంక అలాగే బంగ్లాదేశ్తో ప్రిలిమనరీ స్టేజ్లో జాయిన్ అవుతాయి. ఈ మొత్తం 8 జట్లలో నాలుగు జట్లు సూపర్ 12 స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







