టీ20 వరల్డ్ కప్ అర్హత పోటీల్లో ముందడుగు వేసిన ఒమన్
- October 31, 2019
మస్కట్: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకుంది ఒమన్. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో హాంగ్కాంగ్ని 12 పరుగుల తేడాతో ఓడించిన ఒమన్, ఈ అవకాశాన్ని దక్కించుకుంది. కాగా, రెండో ప్లే ఆఫ్లో ఆస్ట్రేలియాతో వచ్చే ఏడాది ఒమన్ తలపడబోతోంది. పాపువా న్యూ గినియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నాంబియా మరియు స్కాట్లాండ్ జట్లు ఒమన్తోపాటుగా వరల్డ్ టీ20 క్ల్వాలిఫైర్కి అర్హత సాధించాయి. ఈ ఆరు టీమ్లు శ్రీలంక అలాగే బంగ్లాదేశ్తో ప్రిలిమనరీ స్టేజ్లో జాయిన్ అవుతాయి. ఈ మొత్తం 8 జట్లలో నాలుగు జట్లు సూపర్ 12 స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతాయి.
తాజా వార్తలు
- BAPS హిందూ మందిర్ రక్షా బంధన్ ఉత్సవాలు..10 వేల రాఖీలు అందజేత
- ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- TSRTC బంపరాఫర్: 12 ఏళ్ల వరకు ఆ చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణం
- ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- ఘనంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు సమావేశం
- గృహ కార్మికుల పరీక్షలు ప్రైవేటీకరణ
- ప్రజల కోసం సలాలా గ్రాండ్ మాల్ తెరవబడింది
- షేక్ ఇబ్రహీం బిన్ మొహ్మద్ అవెన్యూ లో నూతన ట్రాఫిక్ సిగ్నల్