ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు చేపలు తీసుకుంటే..
- November 01, 2019చిన్నారులకు ఆస్తమా, శ్వాసకోశ వంటి వ్యాధులు వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే అధిక బరువు గలవారు కూడా ఆస్తమా వ్యాధికి బాధపడుతుంటారు. దాంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా వారిని బాధిస్తుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఏం చేయాలో పరిశీలిద్దాం..
1. చేపలతో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, న్యూట్రియన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల్లో వచ్చే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుండి కాపాడుతాయి. దాంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
2. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఆరునెలల పాటు చేపలతో తయారుచేసిన వంటకాలు ఆహారంగా తీసుకుంటే వ్యాధి రాదని అధ్యయంలో తెలియజేశారు. తద్వారా శరీరంలో ఎప్పటి కొలెస్ట్రాల్ చేరదని వెల్లడైంది.
3. అంతేకాకుండా వారంలో రెండుసార్లు చేపలు తీసుకోవడం వలన ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు కూడా తగ్గుతుందని పరిశోధనలో స్పష్టం చేశారు. ఈ వాపు తగ్గిందంటే.. ఆస్తమా కంట్రోల్ ఉంటుంది.
4. చేపలు చిన్నారులకే కాదు పెద్దలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. చాలామంది డయాబెటిస్తో బాధపడుతుంటారు. ఈ వ్యాధి నుండి ఎలా బయటపడాలో తెలియక చికిత్సలు తీసుకుంటూ.. మందులు వాడుతుంటారు. ఈ మందులు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
5. వ్యాధిని అదుపులో ఉంచడానికి చేపలు చాలా ఉపయోగపడుతాయి. కనుక ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో చేపలను ఒక భాగం తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి