15 మిలియన్ దిర్హామ్స్ గెల్చుకున్న భారత వలసదారుడు
- November 04, 2019
భారత జాతీయుడు శ్రీను శ్రీధరన్ నాయర్ 15 మిలియన్ దిర్హామ్లను బిగ్ టికెట్ అబుధాబి రాఫెల్ లో గెల్చుకున్నారు. అబుధాబి ఎయిర్ పోర్ట్లో నవంబర్ 3 ఆదివారం ఈ రాఫెల్ జరిగింది. శ్రీధరన్ కొనుగోలు చేసిన టిక్కెట్కి ఈ అదృష్టం దక్కింది. అక్బోర్ 20న ఆయన ఈ టిక్కెట్ కొనుగోలు చేశారు. శ్రీధరన్ యూఏఈలో నివసించడంలేదు, ఆయన ఇండియాలో నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







