15 మిలియన్ దిర్హామ్స్ గెల్చుకున్న భారత వలసదారుడు
- November 04, 2019
భారత జాతీయుడు శ్రీను శ్రీధరన్ నాయర్ 15 మిలియన్ దిర్హామ్లను బిగ్ టికెట్ అబుధాబి రాఫెల్ లో గెల్చుకున్నారు. అబుధాబి ఎయిర్ పోర్ట్లో నవంబర్ 3 ఆదివారం ఈ రాఫెల్ జరిగింది. శ్రీధరన్ కొనుగోలు చేసిన టిక్కెట్కి ఈ అదృష్టం దక్కింది. అక్బోర్ 20న ఆయన ఈ టిక్కెట్ కొనుగోలు చేశారు. శ్రీధరన్ యూఏఈలో నివసించడంలేదు, ఆయన ఇండియాలో నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









