15 మిలియన్ దిర్హామ్స్ గెల్చుకున్న భారత వలసదారుడు
- November 04, 2019
భారత జాతీయుడు శ్రీను శ్రీధరన్ నాయర్ 15 మిలియన్ దిర్హామ్లను బిగ్ టికెట్ అబుధాబి రాఫెల్ లో గెల్చుకున్నారు. అబుధాబి ఎయిర్ పోర్ట్లో నవంబర్ 3 ఆదివారం ఈ రాఫెల్ జరిగింది. శ్రీధరన్ కొనుగోలు చేసిన టిక్కెట్కి ఈ అదృష్టం దక్కింది. అక్బోర్ 20న ఆయన ఈ టిక్కెట్ కొనుగోలు చేశారు. శ్రీధరన్ యూఏఈలో నివసించడంలేదు, ఆయన ఇండియాలో నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







