సలాలా పోర్ట్లో డాక్ అయిన క్రూయిజ్ షిప్
- November 04, 2019
సలాలా: క్రూయిజ్ షిప్ సీబోర్న్ ఆంగ్కోర్, సలాలా పోర్ట్లో డాక్ అయ్యింది. మొత్తం 540 మంది ప్రయాణీకులు ఈ క్రూయిజ్ షిప్లో వున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఈ క్రూయిజ్ నౌక రాకతో సలాలా పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. జోర్డాన్లోని అకాబా పోర్ట్ నుంచి సుల్తాన్ కబూస్ పోర్ట్కి చేరుకుంది సీబోర్న్ ఆంగ్కోర్ క్రూయిజ్ షిప్. దోఫార్ గవర్నరేట్లోని పలు ముఖ్యమైన ఆర్కియలాజికల్ అలాగే హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ని క్రూయిజ్ ప్రయాణీకులు సందర్శించారు. సలాలోని పలు సంప్రదాయ మార్కెట్లలోనూ వారు పర్యటించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







