సలాలా పోర్ట్లో డాక్ అయిన క్రూయిజ్ షిప్
- November 04, 2019
సలాలా: క్రూయిజ్ షిప్ సీబోర్న్ ఆంగ్కోర్, సలాలా పోర్ట్లో డాక్ అయ్యింది. మొత్తం 540 మంది ప్రయాణీకులు ఈ క్రూయిజ్ షిప్లో వున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఈ క్రూయిజ్ నౌక రాకతో సలాలా పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. జోర్డాన్లోని అకాబా పోర్ట్ నుంచి సుల్తాన్ కబూస్ పోర్ట్కి చేరుకుంది సీబోర్న్ ఆంగ్కోర్ క్రూయిజ్ షిప్. దోఫార్ గవర్నరేట్లోని పలు ముఖ్యమైన ఆర్కియలాజికల్ అలాగే హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ని క్రూయిజ్ ప్రయాణీకులు సందర్శించారు. సలాలోని పలు సంప్రదాయ మార్కెట్లలోనూ వారు పర్యటించారు.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







