సలాలా పోర్ట్లో డాక్ అయిన క్రూయిజ్ షిప్
- November 04, 2019
సలాలా: క్రూయిజ్ షిప్ సీబోర్న్ ఆంగ్కోర్, సలాలా పోర్ట్లో డాక్ అయ్యింది. మొత్తం 540 మంది ప్రయాణీకులు ఈ క్రూయిజ్ షిప్లో వున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఈ క్రూయిజ్ నౌక రాకతో సలాలా పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. జోర్డాన్లోని అకాబా పోర్ట్ నుంచి సుల్తాన్ కబూస్ పోర్ట్కి చేరుకుంది సీబోర్న్ ఆంగ్కోర్ క్రూయిజ్ షిప్. దోఫార్ గవర్నరేట్లోని పలు ముఖ్యమైన ఆర్కియలాజికల్ అలాగే హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ని క్రూయిజ్ ప్రయాణీకులు సందర్శించారు. సలాలోని పలు సంప్రదాయ మార్కెట్లలోనూ వారు పర్యటించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ









