కువైట్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దీపావళి సంబరాలు
- November 04, 2019
కువైట్:కువైట్ దేశం లో బతుకమ్మ దసరా మరియు దీపావళి వేడకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.తెలంగాణ ఆడబిడ్డలతోపాటు ఆంధ్ర ఆడబిడ్డలు కూడా సిరిసిల్ల చీరలు ధరించి బతుకమ్మలు పేర్చి ఆడి పాడడం జరిగింది, సిరిసిల్ల చీరలు ఎంతో బాగున్నాయి అని మహిళలు ప్రశంసించారు.నేత కార్మికులకు పని కల్పించడం తో పాటు మహిళలందరికీ చీరలు పంపిణి చేస్తునందుకు కేసిర్ మరియు కేటీఆర్ కి ప్రతేక్య కృతజ్ఞతలు తెలిపారు.బతుకమ్మని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాడనికి ముఖ్య కారణం కల్వకుంట్ల కవిత అని కొనియాడారు.ఈ సంబరాలకు ముఖ్య అతిధిగా సినిమా హీరో సంపూర్ణేష్ బాబు, తెలంగాణ జానపద గాయకులు మాట్ల తిరుపతి, పారిజాత, హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్, జాగృతి గల్ఫ్ అధ్యక్షులు హరి ప్రసాద్, కువైట్ టీఆర్ఎస్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, మరియు కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్, సురేష్, రాజన్న మామిడిపల్లి, రాజ శేఖర్, రత్నాకర్ తదితరులు పాల్గున్నారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.





తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







