కువైట్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దీపావళి సంబరాలు
- November 04, 2019
కువైట్:కువైట్ దేశం లో బతుకమ్మ దసరా మరియు దీపావళి వేడకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.తెలంగాణ ఆడబిడ్డలతోపాటు ఆంధ్ర ఆడబిడ్డలు కూడా సిరిసిల్ల చీరలు ధరించి బతుకమ్మలు పేర్చి ఆడి పాడడం జరిగింది, సిరిసిల్ల చీరలు ఎంతో బాగున్నాయి అని మహిళలు ప్రశంసించారు.నేత కార్మికులకు పని కల్పించడం తో పాటు మహిళలందరికీ చీరలు పంపిణి చేస్తునందుకు కేసిర్ మరియు కేటీఆర్ కి ప్రతేక్య కృతజ్ఞతలు తెలిపారు.బతుకమ్మని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాడనికి ముఖ్య కారణం కల్వకుంట్ల కవిత అని కొనియాడారు.ఈ సంబరాలకు ముఖ్య అతిధిగా సినిమా హీరో సంపూర్ణేష్ బాబు, తెలంగాణ జానపద గాయకులు మాట్ల తిరుపతి, పారిజాత, హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్, జాగృతి గల్ఫ్ అధ్యక్షులు హరి ప్రసాద్, కువైట్ టీఆర్ఎస్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, మరియు కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్, సురేష్, రాజన్న మామిడిపల్లి, రాజ శేఖర్, రత్నాకర్ తదితరులు పాల్గున్నారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.





తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







