ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘన: అల్ అయిన్లో రెస్టారెంట్ మూసివేత
- November 06, 2019
అబుదాబీ అగ్రిక్లచర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ, అల్ అయిన్లోని ఓ రెస్టారెంట్ని ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనల నేపథ్యంలో మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్ క్రస్ట్, ఈ ఏడాది ప్రారంభం నుంచీ ఉల్లంగనలకు పాల్పడుతున్నట్లు అదికారులు గుర్తించారు. పరిశుభ్రత లేకపోవడం, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఆహారం తయారు చేస్తుండడం, అలాగే ఆహారంలో ఇన్సెక్ట్స్ కన్పిస్తుండడం వంటి కారణాలతో అధికారులు ఈ రెస్టారెంట్ని మూసివేశారు. అధికారుల సూచనల మేరకు రెస్టారెంట్లో మార్పులు చేస్తే, తిరిగి రెస్టారెంట్ని తెరిచేందుకు అనుమతులిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







