ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘన: అల్ అయిన్లో రెస్టారెంట్ మూసివేత
- November 06, 2019
అబుదాబీ అగ్రిక్లచర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ, అల్ అయిన్లోని ఓ రెస్టారెంట్ని ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనల నేపథ్యంలో మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్ క్రస్ట్, ఈ ఏడాది ప్రారంభం నుంచీ ఉల్లంగనలకు పాల్పడుతున్నట్లు అదికారులు గుర్తించారు. పరిశుభ్రత లేకపోవడం, అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఆహారం తయారు చేస్తుండడం, అలాగే ఆహారంలో ఇన్సెక్ట్స్ కన్పిస్తుండడం వంటి కారణాలతో అధికారులు ఈ రెస్టారెంట్ని మూసివేశారు. అధికారుల సూచనల మేరకు రెస్టారెంట్లో మార్పులు చేస్తే, తిరిగి రెస్టారెంట్ని తెరిచేందుకు అనుమతులిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







